7వ తరగతి సంమన్య శాస్త్రం
1.ఆహారంలోని అంశాలు
ü మనం తినే ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్లు,ప్రోటీన్లు,కొవ్వులు,విటమిన్లు,ఖనిజ లవణాలు,వుంటాయి.వీటిని మనం ఆవశ్యక అంశాలుగా పేర్కొంటాం.
పరీక్ష పేరు |
కావలసిన పదార్థాలు |
ఫలితం |
పిండిపదార్తాన్నినిర్దారించే పరీక్ష |
సజల
అయోడిన్ ద్రావణం,ఆహార పదార్ధం. |
ముదురు
నీలి రంగులోకి మారుతుంది. |
కొవ్వు పదార్థాలను నిర్దారించే పరీక్ష |
ఆహార పదార్ధం,తెల్లకాగితము. |
కాగితం పారదర్శకంగా
మారింది. |
ప్రోటీన్లను నిర్దారించే పరీక్ష |
నీరు,2% కాపర్సాల్ఫేట్ ద్రావణం,10%సోడియం హైడ్రాక్సైడ్,ఆహారపదార్ధం. |
పదార్ధం
నీలిరంగు నుంచి ముదురునీలిరంగులోకి మారుతుంది. |
ü
ఒక్కొక్క రకం ఆహార పదార్థంలో ఒక్కొక్క అంశం ఎక్కువ పరిమాణంలో వుంటుంది.
i.e బియ్యంలో పిండిపదార్థం ఎక్కువగా, నూనెలో
కొవ్వు పదార్ధం ఎక్కువగావుంటుంది.
ü
పండ్లు,కూరగాయలను తొక్కలు తొలగించకుండా తినాలి.ఎందుకంటే
అందులో ఎక్కువ మొత్తంలో పోషకపదార్థాలు, పీచు పదార్థాలు వుండి జీర్ణక్రియకు
తోడ్పడుతాయి.
ü
1752లో జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త తాజా ఫలాలను
కూరగాయలను తినడంవల్ల స్కర్వి అనే వ్యాదిని నయంచేయవచ్చని కనుగొన్నారు.
ü
మన శరీరం ప్రోటీన్లు, కొవ్వులు ,పిండిపదార్థాల రూపంలో ఉన్న
ఆహారాన్ని స్వీకరిస్తుందని 19వ శతాబ్దంలో నిరూపించడం జరిగింది.
ü
పోషణ పైన లేవోయిజర్ అనే ప్రెంచ్ వైజ్ఞానిక శాస్త్రవేత్త (1743
నుంచి 1793)చేసిన పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి.
👇👇👇👇👇
👉To Subscribe Our youtube channel
👇👇👇👇👇
0 Comments