6 వ తరగతి సైన్స్ బిట్స్
·
కూరగాయలతో డిజైన్ -వెజిటబుల్ కార్వింగ్ అంటారు.
·
సాలడ్ =సాలట అనే లాటిన్ పదం నుంచి వచ్చింది.సాలట అంటే ఉప్పు.
·
టమాట లో కేరోటినాయిడ్లు,లైకోపినా లు,విటమిన్ -c ఉంటాయి.కాబట్టి టమాట తినడం
వల్ల కాన్సర్ రాదు.
·
నియోడైమియం -బలమైన అయస్కాంతం.
·
రాయి -సహజ అయస్కాంతం.దీన్ని లోడ్ స్టోన్ అంటారు.వీటిని శత్రువుల నౌకలను ముంచడానికి ఉపయోగించేవారు.
·
అయస్కాంతం యొక్క ఉత్తర ,దక్షిణ దిక్కులను సూచించడం ను అయస్కాంత దిశా దర్మం అంటారు.
·
ఐరన్,నికాల్,కోబాల్ట్,అల్యూమినియం,రాగి మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలు తయారు చేస్తారు.
·
ఇనుము లేదా ఉక్కు తో సాదారణ
అయస్కాంతాలు తయారు చేస్తారు.
·
భూ కేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వల్ల భూమి అయస్కాంతం గా పని చేస్తుంది.
·
వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగం తో ప్రయాణిస్తుంది.
·
వాన చినుకు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్డం
ఉంటుంది.
·
నీరు 3 రూపాలలో
ఉంటుంది.అవి;ద్రవ,వాయు,భాష్పీభవన రూపంలో ఉంటుంది.
·
నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను భాష్పిభవనం అంటారు.
·
నీటి ఆవిరి నీరుగా మారడం ను సాంద్రీకరణం అంటారు.
·
గొడుగును మొదటగా రూపొందించింది ఈజిప్తులు.
·
పరిశ్రమలు,వాహనాల నుండి వెలువడే సల్ఫర్
డైఆక్సైడ్,నైట్రోజెన్ డైఆక్సైడ్ వల్ల మేఘాలు కలుషితమైతే ఆమ్ల వర్షాలు కురుస్తాయి.
·
జూన్ -సెప్టెంబర్ -నైరుతి
ఋతుపవనాలు
·
నవంబర్-డిసెంబర్ -ఈశాన్య ఋతుపవనాలు అంటారు.
·
6 00 మిలియన్ సంవత్సరాల పూర్వం ప్రిక్రేమ్బియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి.
·
ఆహారం కోసం మొక్కలపై ఆధారపడే వాటిని
శాఖాహారులు అంటారు.
·
ఆహారం కోసం ఇతర జంతువులపై
ఆధారపడే వాటిని మాంసాహారులు అంటారు.
·
ఆహరం కోసం మొక్కలు ,జంతువులు
రెండిటిపై ఆధారపడే వాటిని ఉభయచరాలు అంటారు.
·
ఎగరలేని పక్షులు -పెంగ్విన్,ఆస్ట్రిచ్,ఈము,రేహ .
·
పాండ్ స్కేటర్స్ అనే కీటకం నీటి అలలను
గుర్తించి ఇతర కీటకాలను తింటాయి.
·
జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు.అవి 1)అకశేరుకాలు,2)సకశేరుకాలు,3)ఉబయచారాలు,4)సరీసృపాలు,5)పక్షులు,6)క్షీరదాలు.
·
భూమి మీద 5 4 00 ల క్షీరద జాతులున్నాయి.
·
కాకులను సహజ పారిశుధ్య కార్మికులు అంటారు.
·
జంతువులు పరపోశకాలు
·
అతి పెద్ద జంతువు నీలి తిమింగలం.ఇది 110-160
టన్నుల బరువు,20-30 మీ పొడవు వుంటుంది.
·
జలగకు రక్తాన్ని పీల్చడానికి నోటిచుట్టు చూషకాలు అనే అవయవాలు వుంటాయి.
·
రాత్రి పూట ఆహారం
సేకరించే జంతువులను
నిశాచరులు అంటారు.
·
150 మిలియన్
సంవత్సరాల పూర్వం మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి.
·
చీమలు హనీడ్యూ అనే పదార్తం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను
పెంచుతాయి.
·
చిరుతపులి 12-17 సంవత్సరాలు జీవిస్తుంది.
·
ఒక వస్తువు రంగు దాని నుంచి విడుదలయ్యే కాంతి
రంగు పై ఆదారపడి వుంటుంది.
·
కొన్ని పదార్థాల
గుండా చూసినపుడు అవతలి వస్తువులు స్పష్టంగా కనిపిస్తే ఆ పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు.
·
నీటి సాంద్రత 1gr/మీ.లి.ఏదైనా ఒక వస్తువు
నీటిపై తేలాలంటే నీటి సాంద్రత (1gr/మీ.లి.)
కంటే తక్కువ వుండాలి.
·
మంచు గడ్డ స్పటికాకారంలో
ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగావుండడం వల్ల నీటి పై తేలుతుంది
·
క్యాండిల్ అనే పదం క్యాండేర్ అనే
లాటిన్ పదం నుంచి ఏర్పడింది.
·
క్యాండేర్ అంటే మెరుపు అని అర్ధం.
·
బివ్యాక్స్ తో తయారు చేసిన
కొవ్వ్యోత్తులు తీయటి వాసన కలిగివుండి తక్కువ పొగను యిస్తాయి.
·
పిల్లి రోజులో దాదాపు
14గంటలు నిద్రలో గడుపుతుంది.
·
షార్క్ చేప నోటిలో దాదాపు 4వేల దంతాలువుంటాయి.ఒక్కోదంతం 3మీ.మీ. పొడవు వుంటుంది.
·
ఒక జీవి యెక్క అవసరాలను
తీర్చే పరిసరమే ఆ
జీవి యెక్క ఆవాసము.
·
ఆల్ఫైన్ పర్వత
ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన
పర్వత ఆవాసాలు.
·
సముద్ర గర్భంలో మైల్లకొద్దీ
వ్యాపించివుండే కోరల్
రీఫ్ కూడా ఒక ఆవాసమే.
·
ఎడారి ఆవాసాలలో
నివసించే ఎలుకలు నీళ్ళు తాగకుండా ఒంటెలకన్న ఎక్కువ కాలం ఉండగలవు.
·
మట్టినుంచి నీటిని వేరుచేసే పద్దతిని తెర్చడం అంటారు.
·
జోర్డాన్ దేశంలో వున్నా మృత సముద్రంలో నీటి మెడ మనం సులబంగా తెలియాడవచ్చు.
·
ఏదైనా పదార్థము
నేరుగా ఘన రూపం నుంచి వాయురూపంలోకి లేదా వాయురూపం నుంచి ఘనరూపం లోకి మారే ప్రక్రియను
ఉత్పతనం అంటారు.
·
దేశంలో అతిపెద్ద
ఉప్పునీటి సరస్సు సాంబార్
సరస్సు ఇది రాజస్తాన్లో వుంది.
·
రంగులని వేరుచేసే
పద్దతిని క్రోమటోగ్రఫి
అంటారు.
·
బైండింగ్ లో
ఉపయోగించే గుడ్డను కాలికో
అంటారు.
·
1823 సం. లో చార్లెస్ మేకింతోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవని
బట్టలను తయారుచేసారు.
·
దూదినుంచి గింజలను వేరుచేయదమును జిన్నింగ్ అంటారు.
·
ప్లెక్సిల తయారీలో
ఉపయోగించే పాలివినైల్
క్లోరైడ్ ను వాల్డో.L సీమన్ అనే శాస్ర్తవేత్త కనుగొన్నాడు.
·
దూది పీచును ఉపయోగించి
నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం (స్పిన్నింగ్) అంటారు.
·
డా.మియోషి వోకమోటో అనే శాస్త్రవేత్త
1970 లో మొట్టమొదటి సుక్ష్మ
దారం (మైక్రో పైబర్)ను తయారు చేసాడు.
·
విద్యుత్ సహాయంతో
నడిచే నేత యంత్రాలను మరమగ్గాలు అంటారు.
·
ఒక పత్తి కాయ నుండి 500మీ. పొడవైన దారాన్ని తీయవచ్చు .
·
ఆపిల్ బరువు లో 84% నీరు,దోస బరువులో 96%నీరు వుంటుంది
·
పుష్పంలో లైంగిక
భాగాలు -అండాశయం ,కీలం
,కీలాగరం,పరాగాకోశం.వుంటాయి.
·
నీరు ఆవిరి రూపం లో
విడుదల కావడాన్నే భాష్పోత్సేకం
అంటారు.
·
మిరపకాయలో కారం
కలిగించే పదార్ధం కాప్సిసిన్ అంటారు.
·
డైరీ పరిశ్రమలో భారి
ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయాగ్యులేషన్ అంటారు.
·
పాలను పెరుగుగా
మార్చే బాక్టిరియ-లక్టో
బాసిల్లస్.
·
ఉష్ణోగ్రత పెరిగితే ఆ
ప్రదేశం లో గాలి
పీడనం తగ్గుతుంది.
·
వాతావరణ
శాస్త్రవేత్తలు రాడార్
ను వుపయోగించి వర్షం, మంచు, మొదలైన వాటి గురిచి
తెలుసుకుంటారు.
·
వరదలు వచ్చినపుడు
ప్రాజెక్టుల నుంచి విడుదలచేసే నీటి పరిమానాన్ని క్యూసేక్ లలో తెలియజేస్తారు క్యూసెక్ అనగా క్యూబిక్ సెం.మీ./సే.
·
థేల్స్ అఫ్ మిలిస్ అనే గ్రీకు
శాస్త్రవేత్త (క్రీ.పూ.624-546)స్థిర విద్యుత్ ను కనుగొన్నాడు.
·
విలియం బర్డ్స్ అనే బ్రిటిష్
శాస్త్రవేత్త (1544-1603)విద్యుత్ ను కనుగొన్నాడు.ఇది ఒక
కదిలే ప్రవాహంలాంటిదని దానికి హూమర్అని పేరు పెట్టాడు.
·
బెంజిమన్ ప్రాంక్లిన్ అనే అమెరికన్
శాస్త్రవేత్త (17 0 6 -17 9 0 )విద్యుత్ కు -,+ ఆవేశాలుంటాయని కనుగొన్నాడు.
·
లూగి గాల్వాని అనే ఇటలి శాస్త్రవేత్త
(17 3 7 -17 9 8 )జంతువుల
దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు.
·
హన్స్ అయిర్ స్టడ్ అను డేనిష్
శాస్త్రవేత్త (1 7 7 7 -1 8 5 1 )విద్యుత్,ఆయస్కాంతంగా పని చేస్తుందని కనుగొన్నాడు.
·
మైఖేల్ ఫారడే అను భౌతిక రసాయన
శాస్త్రవేత్త (1791-1867)మొట్టమొదటగా విద్యుత్ మోటార్ ను ,విద్యుత్ జెనరేటర్ ను కనుకొన్నారు
·
థామస్ ఆల్వ ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్తాపించాడు.
·
ప్రపంచంలో అతిపొడవైన
వంతెన కూషాన్
గ్రాండ్ బ్రిడ్జ్ దీని పొడవు 164.8కి.మీ.
·
మోఘల్ పరిపాలనా కాలంలో
భూమిని గజ,బిగాలలో కొలిచేవారు.
·
1957 ఏప్రిల్ 1న మనదేశం మెట్రిక్ ప్పద్దతిని ప్రామాణిక పద్ధతి గా స్వీకరించింది.
·
విమానాలు,ఓడల వేగాన్ని నాట్ లు లేదా నాటికల్
మైళ్ళలో కొలుస్తారు. ఒక నాట్ 1.852 కి.మీ./గం.
కు సమానం.
·
ఒక మైలు 1.61కి.మీ. కు సమానం.
·
ఖగోళ శాస్త్రవేత్తలు
నక్షత్రాల మద్య దూరాన్ని పారలాక్స్ యూనిట్ లలో
కొలుస్తారు.
·
ఒక మీటర్ లో 100,00,00,౦౦౦ వంతును నానో మీటర్ అంటారు.
·
ఒక kg బియ్యం ఉత్పత్తి చేయడానికి 5000 లీ. నీరు అవసరం
·
వేగంగా పరుగెత్తే
జంతువు చిరుతపులి.గంటకు 97 కి.మీ. పరుగెత్తును.
·
నత్త సెకనుకు 0.013-0.028 మీ.వేగం తో చేలిస్తుంది.
·
ప్రపంచంలో దాదాపు 2700 జాతుల పాములు
జీవిస్తున్నాయి.
·
పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్ దీని పొడవు 5.7 cm
·
పక్షులలో కెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది.దీని బరువు 156kg.
·
మన శరీరంలో పొడవైన
ఎముక ఫీమర్ ఇది తోడలో వుంటుంది.
·
ఆరోగ్యవంతుడైన మానవుని
గుండె జీవిత కాలం లో 2.5 బిలియన్ల సార్లు
కొట్టుకుంటుంది.
·
రెండు ఎముకలను కలిపే
ప్రత్యేకమైన కండరపు తమ్తువులను లిగమెంట్లు అంటారు.
·
శైశవ దశలో వెన్నెముకలో 33 వెన్ను పూసలు వుంటాయి. ఆ తర్వాతా చివర 9 వెన్నుపూసలలో 5 కలిసిపోయి ఒకటిగా మరియు 4 కలిసిపోయి ఒక ఎముకగా ఏర్పడుతాయి.
·
మానవుని గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ల
రక్తాన్ని పంపు చేస్తుంది.
·
మానవ శరీరం లో నీటి
పై తెలగల అవయవం ఊపిరితిత్తులు
అని అమెరిక లోని మిన్నెసోటా science మ్యూజియం
పేర్కొన్నది.
·
మానవుని పుర్రెలో 22 ఎముకలు వుంటాయి
యివంన్ని కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి దీన్ని క్రేనియం అని కూడా అంటారు.
·
మన శరీరం లో 206 ఎముకలు 230 కీళ్ళు ఉంటాయి.
·
మనిషి, జిరాఫీ మేడలో 7 ఎముకలు వుంటాయి.
·
సూర్య కాంతి భూమిని
చేరడానికి 8 నిమిషాల
17 సెకనుల సమయం పడుతుంది.
·
ప్రాథమిక వర్ణాలు- ఆకు పచ్చ ,ఎరుపు,నీలం. ఇవి వివిధ పాళ్ళలో కలిసి అనేక రంగులను ఏర్పరుస్తాయి.
·
నీటి బిందువు గుండా సూర్య కాంతి ప్రయాణించి నపుడు
ఇంద్రధనస్సు ఏర్పడుతుంది.
·
బల్బు వేలుగాదానికి
ఉపయోగపడే విద్యుత్ లో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికే సరిపోతుంది.
·
కాంతి సెకనుకు ౩లక్షల కి.మీ. వేగం తో ప్రయాణిస్తుంది.
·
కాంతి గురించి
అద్యయనం చేసే శాస్త్రాన్ని దృశా శాస్త్రం అంటారు.
·
భూమి నుంచి కాంతి
చెంద్రున్ని చేరడానికి 1.255 సెకన్ల సమయం పడుతుంది.
·
సూర్య కాంతి
సముద్రంలో 262
అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది.
·
తెల్లని కాంతి లో 7రంగులు ఉంటాయి.
·
ఏదైనా వస్తువు మీద పడిన
కాంతి తిరిగి వెనుకకు మల్లుతుంది దీనినే పరావర్తనం అంటారు.
·
కలువగింజలు 300-400 సం. జీవించి వుంటాయి.
·
అప్పుడే పుట్టిన నీలి
తిమింగలం దాదాపు
20-21 అడుగుల పొడవు 3000 kg బరువు వుంటుంది.
·
మనం పుట్టినప్పటి
నుంచి జీవితాంతం వరకు జీవించి వుండే కణాలు మెదడు కణాలు మాత్రమె.
·
కస్కూట (బంగారు తీగ) వంటి మొక్కలు
ఆహారంకోసం ఇతర మొక్కల పై ఆడారపడతాయి.ఎటువంటి మొక్కలను పరాన్న మొక్కలు అంటారు.
·
మన నోటి నుంచి వచ్చే దగ్గు గంటకు 96.5 కి.మీ. వేగంతో వస్తుంది.
·
కోడిగుడ్డు తెల్ల సోన
లో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ వుంటుంది.
·
అట్లాంటిక్ జైంట్ స్వ్కిడ్ కన్ను 40cm వ్యాసార్ధం కలిగి
ఉంటుంది.
·
మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేల రక్తాన్ని పంపు చేయగలదు.
·
జున్ను తయారుచేయడంలో శిలింద్రాలను ఉపయోగిస్తారు.దీన్ని కిణ్వనం అంటారు.
·
మొక్కలకు ప్రాణం
ఉందని జగదీశ్
చంద్రబోస్ చెప్పారు.
· క్రీ.శ.15 9 0 లో డచ్ శాస్త్రవేత్త జకారాస్ జాన్సన్ అతని తండ్రి హేన్స్మైక్రోస్కోప్ ను కనుగొన్నారు.
ఈ సమాచారము pdf రూపం లో కావలసిన వారు కింది లింక్ ద్వారా పొందండి
👉To Join Our Telegram group
👇👇👇👇👇
👉To Subscribe Our youtube channel
👇👇👇👇👇
0 Comments