వ్యవసాయం –పంటలు
·
రైతులు
ఒకరి దగ్గరి నుండి మరొకరు విత్తనాలు తీసుకుని
పంట వచ్చిన తర్వాత తీసుకున్న దానికి అదనంగా కలిపి తిరిగి ఇచ్చె పద్దతిని నాగులు అంటారు.
·
మన
రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు
దాదాపు 5400రకాల వరి,740రకాల మామిడి,3500రకాల వంకాయ రకాలు ఉండేవి.
·
మన దేశంలో నేషనల్
బ్యూరో అఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ
మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది.
·
వానపాముల వల్ల
వర్మి కంపోస్ట్ ఎరువు తయారు చేస్తారు.
·
ఆవు
మూత్రం,పేడ,నెయ్యి,పాలు,పెరుగు,అరటిపండు,కొబ్బరి నీళ్ళు,బెల్లం,నీరు కలిపి పంచగవ్య ఎరువును తయారు చేస్తారు.
·
ఆవు
మూత్రం,పేడ,మట్టి,బెల్లం,పప్పు దాన్యలపొడి,నీరు కలిపి జీవామృతం ఎరువును తయారు చేస్తారు.ఇది నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ది
చేస్తాయి.
·
మిరప,వెల్లుల్లి
ద్రావణం,వేప నూనె,పొగాకు కషాయం,వావిలాకు కషాయం కలిపి చేసిన మందులను సేంద్రీయ
పురుగు మందులు అంటారు.
·
వరి,గోధుమ,జొన్న,మొక్క
జొన్న,పప్పు దాన్యాలు,పండ్లు మొదలగు పంటలను ఆహార పంటలు అంటారు.
·
పత్తి,జనుము,మిర్చి
పంటలను వాణిజ్య పంటలు అంటారు.
·
గుడ్ల
కొరకు – పెంచే కోళ్ళు లేయర్లు
.
·
మాంసం
కొరకు – పెంచే
కోళ్ళు బ్రాయిలర్లు.
CLICK HERE to download pdf
👉To Join Our Telegram group
👇👇👇👇👇
👉To Subscribe Our youtube channel
👇👇👇👇👇
0 Comments